Sunday, January 19, 2014

ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకులను నమిలితే...!?





తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నశింపజేసే శక్తి తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే తులసీ ఆకులు ఆస్తమా, కేన్సర్‌లకు చెక్ పెడుతుంది. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరి చేరవు.

రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్ ఫస్ట్ స్టేజ్‌ను నయం చేయవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్ నయం అవుతుంది. రోజూ తులసీ ఆకుల్ని నాలుగేసి నమిలితే కేన్సర్ దరిచేరదు.

ఇంకా తులసీ ఆకుల్ని రోజూ నమలడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇకపోతే.. ఎయిడ్స్‌కు తులసీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీరంలోని వ్యాధినిరోధక శక్తి నశింపజేసే బ్యాక్టీరియానే ఎయిడ్స్‌కు కారణం. అందుచేత వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తులసీ ఆకుల్లో ఉంది.

అలాగే బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి కూడా తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.